భారత స్వాతంత్ర్య సమర యోధురాలు : మద్దూరి వెంకట రమణమ్మ జననం : 2 మార్చి 1906 తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం తల్లి తండ్రులు : కొల్లూరి కామేశ్వరమ్మ, బ్రహ్మాజీ రామశర్మ మద్దూరి వెంకట రమణమ్మ గారు సంసారమే సర్వస్వము అంటూ ఆనాటి అందరి స్త్రీలలానే వంటగదికి పరిమితం కాలేదు దీర్ఘకాల దాస్య శృంఖలాల వల్ల దీనురాలై దుఃఖిస్తున్న భారతమాత కన్నీరు తుడవడానికి భర్త మద్దూరి అన్నపూర్ణయ్య గారితో కలిసి స్వాతంత్ర్యోద్యమ బాట పట్టారు. విదేశీ
పెద్దాపురం పౌరుడు స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ కొల్లూరి సత్యనారాయణ శాస్త్రి గారు విశాఖ గాంధీగా వెలుగొందిన శ్రీ కొల్లూరి సత్యనారాయణ శాస్త్రి గారు కొల్లూరి కామేశ్వరమ్మ, బ్రహ్మాజీ రామశర్మ దంపతులకు 16 నవంబరు 1922 న పెద్దాపురంలో జన్మించారు వీరిది ఆదినుండీ దేశభక్తుల కుటుంబం… శాస్త్రి గారి అక్క బావ మద్దూరి వేంకటరమణమ్మ, మద్దూరి అన్నపూర్ణయ్యలు స్వాతంత్య్రం కోసం జైలు శిక్షను అనుభవించారు… వీరి స్పూర్తితో సత్యనారాయణ శాస్త్రి గారు చిన్నతనం నుండే స్వాతంత్ర్య ఉద్యమాలలో చురుకుగా పాల్గొనే వారు… క్విట్ ఇండియా
విస్సా అప్పారావు (1884 – 1966) ప్రముఖ భౌతిక శాస్త్రాచార్యులు. వీరు తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో 1884 ఏప్రిల్ 24 తేదీన రామచంద్రుడు మరియు మాణిక్యాంబ దంపతులకు జన్మించారు. తండ్రి పెద్దాపురం సంస్థానంలో ఉన్నతోద్యోగిగా పనిచేశారు. వీరు పెద్దాపురం, అమలాపురంలో ప్రాథమిక విద్యను పూర్తిచేసి; రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో ఎఫ్.ఏ;, బి.ఎ. (1900-04) చదివి, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ఎం.ఎ.ను భౌతికశాస్త్రం ప్రధానాంశంగా 1906లో చదివి; 1907 లో ఎల్.టి.ని పూర్తిచేశారు. విస్సా అప్పారావు గారు
జవహార్ నవోదయా విద్యాలయం స్థాపన గ్రామీణ ప్రాంతాలలోని ప్రతిభ కలిగిన విద్యార్థులకి ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో 1985 వ సంవత్సరంలో నవోదయ విద్యాలయ సమితి (మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Human Resource Development), భారత ప్రభుత్వ విద్యా శాఖ యొక్క ఆధ్వర్యంలో నడిచే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ ) ప్రారంభం కాగా మొట్టమొదటి విద్యాలయం హర్యానాలో 05-03-1986 న స్థాపించడం జరిగింది తరువాత నెలలో 06-03-1986 న మహారాష్ట్రలో స్థాపించడం
బ్రహ్మర్షి మధునాపంతుల వేంకట పరమయ్య గారు జననం : O8.12.1931 స్వగ్రామం : పల్లెపాలెం తల్లి తండ్రులు : గౌరీ మాణిక్యాంబ వేంకట సుబ్బారావు దంపతులు తాత గారు : మధునాపంతుల సూరయ్య శాస్త్రి వివాహం : 1950లో భార్య : సూర్యకాంతం విద్యాబ్యాసం : పెద్దాపురం ఉద్యోగం : 1959 నుండి 1989 వరకూ లూథరన్ హైస్కూల్ లోనే గురువులు మార్గదర్శకులు తండ్రి మధునాపంతుల సుబ్బారావు ప్రోత్సాహం, చేళ్లపిళ్ల వేంకటశాస్త్రి గారి గురువైన తాత సూరయ్యశాస్త్రి ఆశీస్సులు
పెద్దాపురం రోడ్డే దొంగల భయం పెద్దాపురం రోడ్డే దొంగల భయం వ్యాసం – ప్రసిద్ధ తెలుగు కవి, జానపద మరియు నాటక రచయిత. కవికొండల వెంకటరావు గారు రచించిన వ్యాసం 1892 – 1969 మధ్యకాలం నాటి పెద్దాపురం విశేషాలపై బాగా పట్టున్న మనిషి కవికొండల వెంకట రావు గారు కవికొండ వెంకటరావు గారు రచించిన పెద్దాపురం రోడ్డే దొంగల భయం వ్యాసం…. రాగంపేట… కాట్రావులపల్లి … జగ్గంపేట… తిమ్మాపురం పరిసర ప్రాంతాలను ఆకాలంనాటి యాస భాష
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు పురాణాల ప్రకారం పెద్దాపురం ఒక మహిళామూర్తి పృథా దేవి పేరుమీద నిర్మించిన నగరం పృథాపురం పెద్దాపురం ప్రధాన గ్రామదేవత మరిడమ్మ అమ్మవారు చరిత్రలో నలుగురు మహారాణులు పరిపాలన చేశారు వారిలో వత్సవాయ రాగమ్మ గారు ప్రదములు కాగా వరుసగా ముగ్గురు మహారాణులు వత్సవాయ లక్ష్మీనరసాయమ్మ, బుచ్చి సీతాయమ్మ, బుచ్చి బంగారయమ్మ లు పెద్దాపురం సంస్థానాన్ని పరిపాలించారు అలాగే 1915 వ సంవత్సరం లో ఏర్పడిన పెద్దాపురం మునిసిపాలిటీకి వరుసగా ముగ్గురు మహిళా చైర్మన్లు
పల్నాటి యుద్ధంలో పెద్దాపురం మూల పురుషులు పల్నాటి యుద్ధం పేరు చెబితే పిట్టలు కూడా నీళ్లు త్రాగవు అనేది నానుడి… పలనాడు వీరుల చరిత్ర విన్నా చదివిన రోమాలు నిక్కబొడుచుకుంటాయి అనేక మలుపులతో ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది ఈ చరిత్ర అందుకే పలనాటి చరిత్రను ఆంధ్ర భారతము అనికూడా అంటారు… చరిత్రలో ఇద్దరు రాజులమధ్య పోరాటం సర్వసాధారణం కానీ ఇద్దరు మంత్రులు బ్రహనాయుడు నాయకురాలు నాగమ్మ మధ్య పోరాటం పలనాటి యుద్ధం ప్రత్యేకత… ఒక వితంతువు అపూర్వ
పెద్దాపురం చేనేతకి ప్రపంచవ్యాప్త ఖ్యాతి మన భారత దేశానికి ప్రాచీన వారసత్వ సంపదగా సంక్రమించిన కళలలో చేనేత కూడా ఒకటి… వందల సంవత్సరాల క్రితం ఒక వెలుగు వెలిగి వృత్తి కళగా పరిణామం చెంది కుటీర పరిశ్రమలు స్థాపించబడి ఎందరికో ఉపాధి కల్పించి నేడు కుంటుబడిపోయిన ప్రాచీన కళలో పెద్దాపురం చేనేత కళాకారులు నిష్ణాతులు…. పెద్దాపురం పట్టు వస్త్రాలకు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకు వచ్చిన గొప్ప కళాకారులు పెద్దాపురంలో ఉన్నారు… 1933 డిసెంబరు 24జాతిపిత మహాత్మా గాంధీ
వేములవాడ భీమకవితో వత్సవాయ తెలుంగరాయడు పెద్దాపురాన్ని పాలించే తెలుంగరాయుడు అనే మహారాజుకి ఎప్పటి నుంచో వేములవాడ భీమకవిని తన పెద్దాపురం రాజ్యానికి పిలిపించుకోవాలని ఎంతో ఆశ ఉండేది. ఉద్దండకవి, మహానుభావుడు అయిన భీమకవి తన రాజ్యమున ఉంటే ఎల్లప్పుడూ విజయైశ్వర్యములతో తన రాజ్యము తులతూగుతుందని భావించేవాడు. ఇదిలా ఉండగా ఒకసారి వేములవాడ భీమకవి గారే స్వయంగా తెలుంగరాయుడు పాలిస్తున్న పెద్దాపురం సంస్థానానికి వెళ్లారు ఇలాంటి అవకాశము కోసమే ఎదురుచూస్తున్న తెలుంగరాయుడు భీమకవీశ్వరుడే స్వయంగా తన ఆస్థానానికి రావడంతో పట్టలేని ఆనందంతో